హైదరాబాద్: భజరంగ్ దళ్ ఓ సరికొత్త సంస్కృతికి తెర తీసింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా ఆటలు, గర్భా నృత్యాలను చూడటానికి హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని భజరంగ్ దళ్ సూచించింది. సందర్శకుల మతం ఏమిటనే విషయాన్ని పరిశీలించడానికి వారి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పేర్కొంది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m9MrmU
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment