పంజాబ్ లోని సిక్కుల పవిత్రక్షేత్రం స్వర్ణదేవాలయం. అమృత్సర్ నగరంలోని ఈ ఆథ్యాత్మిక కేంద్రానికి రోజూ మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తుంటారు. పంగులు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య పది లక్షలకు చేరువవుతుంది. కాగా, స్వర్ణదేవాలయంలోని ఆథ్యాత్మిక వాతావరణాన్ని చెడగొడుతూ కొంతమంది టిక్ టాక్ వీడియోలు చేస్తుండటం, అవికాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారాన్ని ఆలయ నిర్వాహకులు సీరియస్ గా తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9IETJ
టిక్ టాక్ వీడియోలపై నిషేధం.. మొబైల్ ఫోన్లనూ బ్యాన్ చేస్తాం: స్వర్ణదేవాలయం కమిటీ సీరియస్
Related Posts:
మార్చి - 2021 మాఘ, ఫాల్గుణ మాసాలలో సాధారణ ముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
సమ్మక్క సారాలమ్మ గద్దెలు మూసివేత.. ఎందుకంటే..ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భక్తులను అనుమతించబోమని ఈవ… Read More
వీడియో: ప్రధాని మోడీకి కరోనా వ్యాక్సిన్: ఆ టీకా ఏది?: పుదుచ్చేరి నర్స్..అస్సాం స్టైల్న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశ… Read More
మళ్లీ సొంత జిల్లాకు చంద్రబాబు: వైసీపీనే టార్గెట్: రోజంతా అక్కడే: ఈ రెండు కారణాలతోచిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రోజంతా అక్కడే ఉండబోతో… Read More
ఏపీలో రిజిష్ట్రార్ల రియల్ దందా..? నిబంధనలు బేఖాతరు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలో రిజిష్ట్రేషన్ ఒకటి. ఆదాయాన్ని పెంచి.. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త… Read More
0 comments:
Post a Comment