న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఆలయ నిర్మాణం కోసం పలువురు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, బీహార్ రాజధాని పాట్నాకు చెందిన మహావీర్ ఆలయ పాలక మండలి భారీ విరాళాన్ని ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ScPVC5
అయోధ్య రామమందిరానికి రూ. 10 కోట్ల విరాళం: ఎవరిచ్చారంటే..?
Related Posts:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..? జ్యోతిష్కులు తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ల మధ్య … Read More
ట్రంప్ గెలుపు కోసం: ప్రచార బరిలో భారతీయులు: ఇండియన్-అమెరికన్ మహిళ సారథ్యంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానిక… Read More
విజయదశమి అంటే ఏమి..దసరా పండుగ ఆవిర్భావ విశేషాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ABP-CVoter Opinion Poll: నితీశ్కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..బీహర్లో తొలి విడత ఎన్నిక మరో 4 రోజుల్లో జరగబోతుంది. అయితే బీహరీల నాడీ ఎలా ఉందో తెలిపేందుకు సంస్థలు సర్వే చేపట్టాయి. అయితే ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది… Read More
మాస్కో థియేటర్లో 140 మంది చనిపోయిన భయంకరమైన ఘటనకు 18 ఏళ్లు.. అప్పుడు ఏం జరిగిందంటే..2002, అక్టోబర్ 23 రాత్రి 9 గంటలు. సెంట్రల్ మాస్కోలో క్రెమ్లిన్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్రోవ్కా థియేటర్లో సరికొత్త రష్యా రొమాంటిక్… Read More
0 comments:
Post a Comment