Sunday, February 9, 2020

అయోధ్య రామమందిరానికి రూ. 10 కోట్ల విరాళం: ఎవరిచ్చారంటే..?

న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఆలయ నిర్మాణం కోసం పలువురు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, బీహార్ రాజధాని పాట్నాకు చెందిన మహావీర్ ఆలయ పాలక మండలి భారీ విరాళాన్ని ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ScPVC5

0 comments:

Post a Comment