తిరుపతి: దేశానికి తలమానికంలా ఉన్న జమ్మూ కాశ్మీర్లో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకోనుంది. ఏడుకొండలవాడి ఆలయ నిర్మణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు కొద్దిరోజుల కిందటే టీటీడీ అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి జమ్మూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGdpgM
మంచుకొండల్లో ఏడుకొండలవాడి ఆలయం: కాశ్మీర్ వెళ్లొచ్చిన టీటీడీ అధికారులు!
Related Posts:
పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ వేణు: ప్లెక్సీ విషయంలో కార్యకర్తల డిష్యూం డిష్యూం..వైసీపీ శ్రేణుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్లెక్సీల విషయంలో మొదలైన గొడవ.. దాడి వరకు వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సు… Read More
సీఎం జగన్ అరెస్టు ఖాయం.. సంకెళ్లతో రస్ అల్ ఖైమా సిద్ధం.. అందుకే కాళ్లబేరాలన్న నిమ్మలవాన్ పిక్ భూముల కుంభకోణం కేసులో ఏపీ సీఎం జగన్ ను అరెస్టు దాదాపు ఖాయమైందని, వాన్ పిక్ లో పెట్టుబడులు పెట్టిన రస్ అల్ ఖైమా(యూఏఈలోని ఏడు రాజప్రసాల్లో ఒకట… Read More
లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్చెన్నై/ కడలూరు: టిక్ టాక్ పలువురు యువకులతో పాటలు పాడి, డ్యాన్స్ లు చేస్తూ పరిచయాలు పెంచుకుని వారితో అక్రమ సంబంధం సాగిస్తున్న వివాహిత దారుణ హత్యకు గురై… Read More
సీఎం జగన్ సమక్షంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చేదు అనుభవం.. వీడియో వైరల్అధికార వైసీపీలో వివిధ జిల్లాల్లో వర్గపోరు తారా స్థాయికి చేరినవేళ.. పార్టీకి చెందిన ప్రముఖ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సీఎం జగన్ సమక్షంలో చేదు అ… Read More
ఛానెల్లో 82శాతం వాటా ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిదే: స్పష్టం చేసిన రిపబ్లిక్ టీవీ యాజమాన్యంముంబై: ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్పై ఆ సంస్థ యాజమాన్యంపై పలు జాతీయ అంతర్జాతీయ మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించి… Read More
0 comments:
Post a Comment