హుజుర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందంతో పని చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్లు కలిసి పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బయటకు మాత్రం విమర్శలు చేసుకుంటూ అంతర్గతంగా కలిసి పోటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mFkbZE
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment