హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహణ విభాగాలు(డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి నగరంలో అనుకోని ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖాధికారులను అదేశించారు. ముందుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mlEuLd
వరంగల్, కరీంనగర్లో విపత్తు నిర్వహణ విభాగాలు: త్వరలో అన్ని కార్పొరేషన్లలోనూ
Related Posts:
కోట్ల దారెటు: కాంగ్రెస్ ను వీడటం ఖాయం..! జగన్ తో సోదరుడు భేటీ : టచ్లో టిడిపి నేతలు..!కర్నూలు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీని వీడుతున్నారా. ఆయన పార్టీ నిర్ణయాల పట్ట ఆసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప… Read More
విజయవాడకు కేసీఆర్: ఏపీ రాజకీయాల్లో ఫిబ్రవరి నెలకు ప్రాముఖ్యతఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలకు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్తో వైసీపీ అంటకాగుతోందని ఏపీ టీడీపీ నాయకులు విమర్శిస్తున్న నేపథ్… Read More
ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఐఓసీఎల్ నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 420 ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
పెట్టుబడుల స్వర్గధామం అమరావతి..! దావోస్ లో లోకేష్ ప్రసంగం..!!దావోస్/హైదరాబాద్ : దావోస్ లో మంత్రి లోకేష్ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. పలు ఐటి దగ్గజాలను సంప్రదిస్తూ అమరావతిలో ఐటి సంస్థల ఏర్పాటు అంశాల పై … Read More
ఓటు హక్కు రద్దు..! జనాభా అదుపు కోసం బాబా రామ్ దేవ్ కొత్త సూత్రం..!అలీఘడ్ : పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు యోగా గురువు బాబా రామ్ దేవ్. జనాభాను అదుపు చేయాలంటే కఠిన నిబంధనలు తప్పనిసరి చేయాలని వ్యాఖ్యాన… Read More
0 comments:
Post a Comment