భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు రానున్నట్లుగా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమైనవని, యువతకు మార్గదర్శకమైనవని పేర్కొన్నారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fFIRH8
సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్ .. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శించి ఆపై ...
Related Posts:
సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?ఆస్ట్రేలియాకు చెందిన సర్ డాన్ బ్రాడ్మన్ టెస్ట్ క్రికెట్లో 29 సెంచరీలు సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ రికార్డును బద్దలుగొట్టడానికి 35 ఏళ్లు పట్టింది… Read More
బండి సంజయ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది... వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్...తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మంటలు రేపుతున్నాయి. బైబిల్ పార్టీ,భగవద్గీత పార్టీ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ న… Read More
APPSC : ఏపీపీఎస్సీలో ప్రక్షాళన- పరీక్షలన్నీ ఆన్లైన్- లీకులకు చెక్-యూపీఎస్సీకి ప్రతిపాదనఏపీపీఎస్సీలో భారీ మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. మారుతున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించేందుకు అనుగుణంగ… Read More
JEE Advanced : పరీక్ష తేదీని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి... ఈసారి ఆ నిబంధనకు చెల్లు...దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్(JEE Advanced) పరీక్షా తేదీని గురువారం(జనవరి 7) కేంద్ర విద్యా… Read More
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ : డెడ్లైన్ ఇదే... యాక్సెప్ట్ చేయని పక్షంలో అకౌంట్ డిలీట్...సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేస్తోంది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేస… Read More
0 comments:
Post a Comment