Saturday, June 20, 2020

సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్ .. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శించి ఆపై ...

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు రానున్నట్లుగా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమైనవని, యువతకు మార్గదర్శకమైనవని పేర్కొన్నారు. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fFIRH8

Related Posts:

0 comments:

Post a Comment