భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు రానున్నట్లుగా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమైనవని, యువతకు మార్గదర్శకమైనవని పేర్కొన్నారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fFIRH8
సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్ .. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శించి ఆపై ...
Related Posts:
దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ఏపీలోని విజయవాడలో నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమైన ఘటనగా ఆయన పేర్… Read More
NEET result 2020: నీట్ ఫలితాలు విడుదల.. ఎలా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..!నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆన్లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. నీట్ ఫలితాలను అధికారిక వెబ్… Read More
గులాంనబీ ఆజాద్కు కరోనా పాజిటివ్: తనను కలిసినవారు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తిన్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. హోంక్… Read More
Underworld Don: గ్యాంగ్ వార్, పబ్ యజమాని కాల్చివేత, బ్రిగేడ్ రోడ్డులో కలకలం, రషీద్ గ్యాంగ్ పనే ?బెంగళూరు/ ఉడిపి/ మంగళూరు: గ్యాంగ్ వార్ కారణంగా పబ్ ఓనర్ ను రివాల్వర్ తో కాల్చి చంపేశారు. పబ్ బయట మాట్లాడుతున్న యజమానిపై ప్రత్యర్థి ముఠా పభ్యులు కాల్పు… Read More
జగన్ లేఖ నేపథ్యంగా మరో ట్విస్ట్- డీజీపీపై హైకోర్టు వ్యాఖ్యల్ని పిల్గా స్వీకరించిన సుప్రీంకోర్టు..ఏపీలో పోలీసు వ్యవస్ధ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది గత నెలలో సుప్రీంకోర్టు ఛీఫ్జస్టిస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై న… Read More
0 comments:
Post a Comment