బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే విశాఖలో బాక్సౌట్ తవ్వకాలను రద్దు చేశారని ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. మొత్తం అయిదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nSAm69
Friday, September 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment