హైదరాబాద్: జంటనగరాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దాని తీవ్రత మరింత దారుణంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు, జర్నలిస్టులకు సోకిన కరోనా వైరస్.. రాజకీయ నాయకులను వదిలి పెట్టట్లేదు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లకు వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKKtkJ
టీ కాంగ్రెస్ కురువృద్ధుడికి కరోనా పాజిటివ్: జన్మదినం నాడు దుప్పట్ల పంపిణీ ఎఫెక్ట్?
Related Posts:
కరోనా విశ్వరూపం... ఈ ఒక్క నెలలోనే 83వేల మరణాలు.. 21 రోజుల్లోనే 70 లక్షల కొత్త కేసులుదేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా 3లక్షల పైచిలుకు నమోదైన పాజిటివ్ క… Read More
మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన.!ఈ నెల 26న ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న కార్మిక సంఘాలు.!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వానికి కార్మిక సంఘాల సెగ తగలబోతోంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం ప్రజా సంక్షేమాన్… Read More
Friend wife: ఫ్రెండ్ కు ట్రైనింగ్, బెడ్ రూమ్ లో మసాజ్ చేస్తానని ఫ్రెండ్ భార్యకు ఏం చేశాడంటే ?ముంబాయి/చెన్నై: NAVY (నౌకాదళం)లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కలిసి ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. ఒకరికి ఇంకా పెళ్లి కాలేదు. వివాహం చేసుకున్న ఉ… Read More
Cyclone Yaas: సూపర్ సైక్లోన్: ఉత్తరాంధ్ర హైఅలర్ట్: తీరాల్లో ఆర్మీ: రైళ్లు రద్దున్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోందని, … Read More
రఘురామను వీడని కష్టాలు-సుప్రీం బెయిల్ ఇచ్చినా-సోమవారమే విడుదలరాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో బెయిల్ పొందిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనకు సుప్రీంకోర్ట్ బెయి… Read More
0 comments:
Post a Comment