హైదరాబాద్: జంటనగరాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దాని తీవ్రత మరింత దారుణంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు, జర్నలిస్టులకు సోకిన కరోనా వైరస్.. రాజకీయ నాయకులను వదిలి పెట్టట్లేదు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లకు వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKKtkJ
టీ కాంగ్రెస్ కురువృద్ధుడికి కరోనా పాజిటివ్: జన్మదినం నాడు దుప్పట్ల పంపిణీ ఎఫెక్ట్?
Related Posts:
ఆడుకుంటాడని ఉయ్యాల కట్టారు .. అది చిన్నారి ఊపిరి తీసిందివిధిని ఎవరూ మార్చలేరు అంటారు. సరదాగా ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా ఊహించని పరిణామంతో మృత్యువాత పడతాడని ఆ తల్లి దండ్రులు ఊహించలేదు. నిరుపేద కుటుంబాల్… Read More
వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ , ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా ఆనంద్ సూర్య రాజీనామాటీడీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వక్ఫ్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకోకు… Read More
ఏపీకి ప్రధాని మోదీ: వరాలు ప్రకటిస్తారా: ఎన్నో ఆశలతో జగన్..!ప్రధానిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు ప్రధాని ర… Read More
జగన్ మంత్రి వర్గంలో చోటెవరికి..! ఆ నలుగురికి మాత్రం బెర్తులు పక్కా అంటున్న నేతులు..!!ఏపిలో ఎన్నికల ఉత్కంఠతకు తెరపడింది. ఇప్పుడు పదవుల పందారంలో ఉంటామా.. ఉండమా.. అనే ఉత్కంఠతకు తెర లేచింది. అదికార పార్టీ ఎమ్మెల్యేలను ఎవ్వరిని కదిలించినా మ… Read More
మాస శివరాత్రి అంటే ఏంటీ ? ఆ రోజు శివుడికి ఏ నైవేద్యం సమర్పించాలి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 ప్రతి నెల అమావాస్యకు ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు.అస… Read More
0 comments:
Post a Comment