Saturday, June 20, 2020

చాలా ఉత్తమమైన నిర్ణయం.! ఏపిలో పదోతరగతి పరీక్షల రద్దు ప్రకటనను స్వాగతించిన పవన్ కళ్యాణ్.!

అమరావతి/హైదరాబాద్ : వైసిపీ ప్రభుత్వ నిర్ణయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా స్వాగతీస్తూ వస్తున్నారు. మొన్న గుంటూరు భూముల అంశంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. కరోని క్లిష్ట సమయంలో వైసీపి ప్రభుత్వం ఉత్తమమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0Gcjk

0 comments:

Post a Comment