Sunday, June 21, 2020

ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో

''మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు. ఒక్క అంగుళం కూడా ఎవరి స్వాధీనం కాలేదు'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై దుమారం కొనసాగుతోన్న వేళ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మరోసారి కేంద్రానికి బాసటగా నిలిచారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, 20 మంది జవాన్ల మరణాలపై కాంగ్రెస్, కమ్యూనిస్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V3AQnI

Related Posts:

0 comments:

Post a Comment