Tuesday, September 17, 2019

తన తండ్రి కోడెల మరణంపై శివరాం స్పందన ఇది

విజయవాడ: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణవార్త వినగానే ఆయన కుమారుడు శివరాం విదేశాల నుంచి స్వదేశానికి పయనమయ్యారు. కెన్యా నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న శివరామ్.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం వచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LyVA1X

Related Posts:

0 comments:

Post a Comment