హైదరాబాద్ : హైదరాబాద్, బంజారహిల్స్ లోని కోడెల నివాసం నిర్మానుష్యంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఏ ఒక్కరూ కూడా నివాసంలోలేరు. ప్రజల అంతిమ సందర్శనం కోసం కోడెల మృత దేహాన్ని గుంటూరు కు తరలించిన విషయం తెలిసిందే. ఐతే కెన్యా దేశం నుండి కొద్ది గంటల క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తనయుడు కోడెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32JnjCY
నిర్మానుష్యంగా మారిన కోడెల నివాసం..! అలుముకున్న విషాద ఛాయలు..!!
Related Posts:
ఆ మూడు పార్టీల కలయిక ప్రజాతీర్పునకు వ్యతిరేకం: సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ కార్యకర్తముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి సహేతుకమైనది కాదని అది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ మహారాష్ట్రలోని బీజేపీ… Read More
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠహైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవైటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇది… Read More
టీడీపీకి మరో షాక్..! సీఎం జగన్ తో బీఎమ్మార్ మంతనాలు: వైసీపీలో ఎంట్రీ ఖాయమేనా..!ఏపీ రాజకీయాల్లో జంపింగ్ ల కాలం నడుస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మరొకరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ..… Read More
రాజకీయ ఆటలొద్దు.. ఇలాంటి చవకబారు పనులా? మోడీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్గాంధీ కుటుంబంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ రక్షణను తొలగించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపే… Read More
నిత్యానందతో డీకే శివకుమార్ భేటీ ఫొటో: క్లారిటీ ఇస్తోన్న ట్రబుల్ షూటర్..!బెంగళూరు: అత్యంత వివాదాస్పద పీఠాధిపతిగా పేరు తెచ్చుకున్న స్వామి నిత్యానందతో కలిసి ఫొటో దిగిన ఉదంతం ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,… Read More
0 comments:
Post a Comment