Saturday, February 22, 2020

‘40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైంది? చంద్రబాబు చేసిన పనికి జాతీయ మీడియాలో పెద్ద చర్చ’

అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడులపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXTSCt

Related Posts:

0 comments:

Post a Comment