ఏపీలో రోజుకో రకంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు గత టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈఎస్ఐ మందుల స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోట్లు దండుకున్నారని వెలుగులోకి రావటంతో టీడీపీ హయాంలో అవినీతిపై సిట్ ఏర్పాటు చేశారు సీఎం జగన్ . ఇక ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c1l5Ek
Saturday, February 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment