ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణకు ఆదేశించారు .చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఇక ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రగడకు కారణం అవుతుంది. టీడీపీపై బురద చల్లాలని వైసీపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32hqTVS
Saturday, February 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment