విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం ఆయన తన గదికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉదయం పది గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన ఆయన మొదటి అంతస్తులో ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LVznu5
ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలు
Related Posts:
వేగంగా నిమ్మగడ్డ అడుగులు- ఎస్ఈసీ ఉద్యోగులతో సమీక్ష -రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీతోఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగంగా అడుగులేస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే షెడ్యూల్ ప… Read More
మారణహోమం: నిలువెల్లా వణికిన బాగ్దాద్: జంట ఆత్మాహూతి దాడులు: 28 మందికిబాగ్దాద్: ఇరాక్ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు.. మారణహోమానికి తెగబడ్డారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆత్మాహూతి దాడుల… Read More
టీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా , కుల, మత పిచ్చితో ... చంద్రబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధ్వజంటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును గురించి, రామతీర్థం రాముడు విగ్రహం ధ్వంసం ఘటనపై , అలాగే డిజిపిపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ … Read More
సీరం సంస్థలో అగ్ని ప్రమాదం .. కోవిషీల్డ్ వ్యాక్సిన్ స్టాక్ సేఫ్ .. ప్రాణాలు కాపాడటమే ముఖ్యమన్న సీరం సిఈవోపూణేలోని కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప… Read More
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం .. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు . ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణ… Read More
0 comments:
Post a Comment