Tuesday, November 19, 2019

pawan kalyan:ధర్మవరంలో వైసీపీకి జై, జనసేనకు నై, మహిళలపై దాడులా..? పోలీసులపై పవన్ గుస్సా

ధర్మవరం గ్రామంలో పోలీసులు జన సైనికులపై వ్యవహరించిన తీరు సరికాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీ వర్గీయులు నాటకం వేస్తే సహకరించిన పోలీసులు.. జనసేన వర్గం నాటకం వేస్తే ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తించారని ప్రశ్నించారు. ధర్మవరం గ్రామంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. వారికి శాంతియుత పద్ధతితో సమాధానం చెబుతామని వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pw5klt

Related Posts:

0 comments:

Post a Comment