ధర్మవరం గ్రామంలో పోలీసులు జన సైనికులపై వ్యవహరించిన తీరు సరికాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీ వర్గీయులు నాటకం వేస్తే సహకరించిన పోలీసులు.. జనసేన వర్గం నాటకం వేస్తే ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తించారని ప్రశ్నించారు. ధర్మవరం గ్రామంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. వారికి శాంతియుత పద్ధతితో సమాధానం చెబుతామని వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pw5klt
pawan kalyan:ధర్మవరంలో వైసీపీకి జై, జనసేనకు నై, మహిళలపై దాడులా..? పోలీసులపై పవన్ గుస్సా
Related Posts:
GHMC Election Results 2020: అమిత్ షాకు షాక్ -ఆ 2టీఆర్ఎస్ ఖాతాలోకి -కవితకు ఎదురుదెబ్బగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన రీతిలో బలం పుంజుకుని, దాదాపు ఐదు పదుల స్థానాలను కైవసం చేసుకుంది… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: గెలిచిన అభ్యర్థులు వీరేహైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి వరకు పూర్తిగా వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప… Read More
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన: బండి సంజయ్కి అభినందనలుహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలను సాధించింది. రాష్ట్ర నేతలతోపాటు జా… Read More
క్యా సీన్ హై... పవన్కు రాపాక భారీ ఝలక్... రాజకీయాల్లో ఇలాంటి సీన్ అరుదు...రాపాక వరప్రసాద్... జనసేన పార్టీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే... అలా అని ఆ పార్టీ లైన్లో ఆయన ఏనాడు నడిచింది లేదు. అధినేత పవన్ కల్యాణ్ ఎడ్డం అంటే ఆయన త… Read More
టీఆర్ఎస్ బలాన్ని సగానికి కోసేసిన బీజేపీ: 4-50, ఎంఐఎంకూ షాకిచ్చిన కాషాయ పార్టీహైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం దక్కించుకోకపోయినప్పటికీ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం గట్టి పోటీనిచ్చింది. ఇక ఎంఐఎం… Read More
0 comments:
Post a Comment