Monday, September 16, 2019

వైఎస్ఆర్ పెళ్లి కానుక.. రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపు

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగులు, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంది ప్రభుత్వం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34T6Yh9

Related Posts:

0 comments:

Post a Comment