అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగులు, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంది ప్రభుత్వం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34T6Yh9
వైఎస్ఆర్ పెళ్లి కానుక.. రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపు
Related Posts:
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడి కడుతున్న వైసీపీ నాయకులు... ఎక్కడంటే !!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు. వైయస్ జగన్మోహన్ రె… Read More
షరతులు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు రాయితీపై ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోండి:తెలంగాణా హైకోర్టుప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో తెలంగాణ హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తెలంగాణా సర్కార్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. మితిమీరి ప్రవర్తించే ప… Read More
ఏపీలో అమల్లోకి వచ్చిన అన్ లాక్ 3.0 - తెరుచుకున్న జిమ్లు, యోగా కేంద్రాలు..కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ… Read More
డీసీపీ కొత్త వెర్షన్... సుశాంత్-రియా బంధాన్ని బ్రేక్ చేసేందుకు తెర వెనుక చాలానే జరిగిందా?బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా ముంబైకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఈ కేసుకు సంబంధించిన సంచలన వ్య… Read More
Ayodhya Interesting Fact:ఈ లడ్డూలో వాడిన పదార్థాలు ఏంటి..ఎవరు చేశారు?అయోధ్య: 2020 ఆగష్టు 5 దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. దశాబ్దాలుగా వివాదాలతో ముడిపడిన అయోధ్య రామమందిరంకు భూమిపూజ జరిగిన రోజు. ఈ వేడుకను… Read More
0 comments:
Post a Comment