తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తర్వాత ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉద్యోగులు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు ఇక ఈ పరిస్థితి నుండి వారికి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలు అధికారులతో నేరుగా కలిసేందుకు వీలులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CUY85y
రెవెన్యూ కార్యాలయాల్లో పీఆర్ఓ విధానం: రెవెన్యూ ఉద్యోగుల రక్షణకు టీ సర్కార్ నిర్ణయం
Related Posts:
మరాఠా కోటాను సమర్థించిన బాంబే హైకోర్టు...కానీ మెలిక పెట్టిందిముంబై:ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను బొంబాయి హైకోర్టు గురువారం సమర్థించింది. అయితే ర… Read More
అమిత్ షా పర్యటనలో వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు...! బంద్కు పిలుపునివ్వని నేతలుకశ్మీర్ ప్రత్యేక వాదులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదటి సారి వెనక్కి తగ్గారు... కేంద్రహోంమంత్రి హోదాలో కశ్మీర్కు వెళ్లిన అమిత్ షా పర్యటనలో ముప్పయి సంవ… Read More
ఏం పని చేశారని బీజేపీకి మీరు ఓటు వేస్తారో అర్థం కావడం లేదు, మాజీ సీఎం, వివాదాస్పదం !బెంగళూరు: అభివృద్ది పనులు మాత్రం మేము చేస్తాము, అయితే మీరు ఓటు మాత్రం నరేంద్ర మోడీ (బీజేపీ)కి వేస్తారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్ప… Read More
SPMCILలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్… Read More
పద్మశ్రీ ఆకలికి చీమ గుడ్లు తింటున్నాడు.. ఆ అవార్డు నాకు వద్దు మొర్రో అంటున్నాడు!భువనేశ్వర్ : అవార్డు .. కీర్తిని ఇనుమడింపజేస్తోంది. పేరు తీసుకోస్తోంది. కానీ కొందరికీ మాత్రం అవార్డు చేటు కూడా చేస్తోంది. అదేంటి అవార్డు .. చేడు చేయడం… Read More
0 comments:
Post a Comment