వారణాసి: ఓవైపు జేఎన్యూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా దేశంలోని మరో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం నెలకొంది. జాతీయనేత వీర్సావర్కర్కు చెందిన ఫోటోను చెడగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో బెనారస్ యూనివర్శిటీ క్యాంపస్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రతిరోజులానే విద్యార్థులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qtrf86
వీర్సావర్కర్కు అవమానం: ఆ యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన..భారీగా పోలీసుల మోహరింపు
Related Posts:
అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రిరాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్… Read More
Vijayawada: నెరవేరబోతున్న కల: ప్రారంభానికి సిద్ధం: కేంద్రమంత్రి చేతుల మీదుగా..!విజయవాడ: విజయవాడ వాసుల కల నెరవేరబోతోంది. కొత్త సంవత్సరం కానుకగా ముందుకు రాబోతోంది. కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి రెడీ అయింది. అదే- బెంజి సర్క… Read More
ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలుహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజల… Read More
జగన్ సర్కారుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు: రాహుల్, ప్రియాంకపై తీవ్ర విమర్శలుతిరుపతి: తిరుమలలో అన్యమత ప్రచారం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వస్తున్న విమర్శలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు… Read More
Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్… Read More
0 comments:
Post a Comment