Monday, September 16, 2019

ఎవరు దొంగతనం చేయమన్నారు..? : డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్

కాసేపటి క్రితం ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై అప్పుడే రాజకీయాలు చుట్టుముట్టాయి. మాజీ స్పికర్ పై అధికార పార్టీ నేతలు అనేక ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఈనేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ శ్రేణులు తీవ్ర అరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. డిప్యూటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MXxzz

Related Posts:

0 comments:

Post a Comment