Saturday, August 3, 2019

ఏపీ పీసీసీ చీఫ్‌గా ప‌ల్లంరాజు నియామ‌కం: చిరంజీవి..కిర‌ణ్ కాద‌న్నారు: కాపు స‌మీక‌ర‌ణం క‌లిసొచ్చేనా..!

ఏపీ పీసీపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజును నియ‌మిస్తూ ఏఐసీసీ నిర్ణ‌యించింది. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వం లో ఆయ‌న స‌హాయ మంత్రిగా ప‌ని చేసారు. తొలి నుండి ప‌ల్లంరాజు కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటోంది. ఆయ‌న తండ్రి సైతం మూడు సార్లు ఎంపీగా..కేంద్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. పీసీపీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరా రెడ్డి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yBSWBk

Related Posts:

0 comments:

Post a Comment