Monday, March 11, 2019

లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు దెబ్బ‌మీద దెబ్బ‌..! కాంగ్రెస్ ను గాయప‌రుస్తున్న గులాబీ ముళ్లు..!!

హైద‌రాబాద్ : రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే, దేశ రాజ‌కీయాల్లో కీలకంగా మారి, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చన్న అంచనాలో అదికార గులాబీ పార్టీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు శాసనసభ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసి, లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలన్న వ్యూహంలో టీఆర్ఎస్‌ ఉందని స‌మాచారం. కాంగ్రెస్ ను మానసికంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J3C8v7

Related Posts:

0 comments:

Post a Comment