చెన్నై తారాపురంలో విద్యార్ధిని కిడ్నాప్, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ విద్యార్ధినిది కిడ్నాప్ కాదని, ఇష్టపూర్వకంగానే వెళ్లిందని, అయితే ఆ తర్వాత జరిగినది మాత్రం ఆమె ఊహించని పరిణామమని పోలీసులు చెబుతున్నారు. ఇక చెన్నై తారాపురం లోని విద్యార్థిని కిడ్నాప్ కేసులో షాకింగ్ నిజాలను బయటపెట్టిన పోలీసులు అందరూ అవాక్కయ్యే విషయాలను చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/317V6oG
ప్రేమన్నాడు .. పెళ్లన్నాడు.. ఆ విద్యార్థిని ప్రాణం తీసి పాతిపెట్టాడు
Related Posts:
Lockdown: ఎస్ఐ కూతురి పెళ్లి, ఒక్క వీడియోతో పెళ్లి ఢమాల్, స్నానానికి బాత్ రూం, అత్తారింటికి దారేది..అహమ్మదాబాద్: పెళ్లి కొడుకు ఇంట్లో సరైన సౌకర్యాలు లేవని, కనీసం స్నానం చెయ్యడానికి బాత్ రూం లేదని, అలాంటి ఇంట్లో తనకు వివాహం చేసి తన జీవితంతో చెలగాటం ఆడ… Read More
ట్విస్ట్ : టీడీపీ రెబల్స్ కొత్త ఎత్తుగడ.. రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో తెలుసా..?ఏపీ రాజ్య సభ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీ వైపు నిలుస్తారనేది ముందునుంచి … Read More
గాల్వాన్లో చైనా హింసపై అఖిలపక్షం.. ఏకాభిప్రాయ సాధనపై మోదీ ఫోకస్.. లదాక్లో యుద్ధవిమానాలు..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికుల్ని చైనా అతి కిరాతకంగా చం… Read More
ఆ ఆర్డినెన్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు నోటీసులు.. ఉద్యోగుల,పెన్షనర్ల జీతాల రగడతెలంగాణా సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్ లకు షాక్ ఇస్తూ విపత్తులు వంటి అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లలో కో… Read More
ప్రాజెక్టులు మావి..పేరు మీదా .. ప్రతిపక్షాలను తిట్టటం తప్ప ఆ మంత్రికి వేరే పనుందా:దేవినేని ఉమా ఫైర్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టు… Read More
0 comments:
Post a Comment