Monday, March 11, 2019

హైదరాబాద్ లో మరో దారుణం .. పిల్లలను బంధించి, తల్లిపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది.  ఇంట్లో భర్త లేని సమయం చూసి, పిల్లలను బంధించి తల్లి పై సామూహిక అత్యాచారం చేశారు కొందరు కామాంధులు. వరుస అత్యాచార ఘటన లతో హైదరాబాద్ వాసులలో ఆందోళన మొదలైంది. ఇంట్లో ఉన్నా సేఫ్టీ లేదు అనే విషయం తాజాగా జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvqkzD

Related Posts:

0 comments:

Post a Comment