న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందనను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యానికి అసలైన పండుగగా భావించే ఎన్నికల మహోత్సవం వచ్చేసిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tYVuqZ
ప్రజాస్వామ్యానికి పండుగరోజు.. 2014 నాటి ఫలితాలు పునరావృతం కావాలి:
Related Posts:
అభినందన్ను కలిసిన రక్షణశాఖ మంత్రి...దేశం నిన్ను చూసి గర్వపడుతోందన్న నిర్మలాసీతారామన్ఢిల్లీ: పాకిస్తాన్కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తు… Read More
వైసీపీకి ఇన్ని సీట్లంటున్నారు కానీ, జగన్ సీఎం కావొద్దు, తొక్కేస్తాం: బీజేపీకి పవన్ కళ్యాణ్ హెచ్చరికచిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం తన చిత్తూరు సభలో టీడీపీ, వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. తమది ఇతర పార్టీల్లా మోసం చేసే మేనిఫెస్టో కాద… Read More
నమస్కారం చేస్తే ఎక్కువ కాలం గుర్తుండిపోతారు, ఇదీ శాస్త్రీయం..డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 మనిషి విజ్ఞానం వినయాన్ని నేర్పిస్తుంది. ఆ వినయ ప్రతి రూపమే నమస్కారం. సాటివారిలో దైవత్వ… Read More
వపన్ కు ఇరకాటం : ఖండించినా..ఆగని ప్రచారం: నష్టం తప్పదా..!సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ యుద్దం గురించి చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లార లేదు. తాను చేసిన వ్యాఖ్… Read More
అభినందన్కు పాక్ కేటాయించిన నెంబరు ఇదే.. ఈ వస్తువులతోనే భారత్కు వింగ్ కమాండర్పాకిస్తాన్కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. భారత్తో తాము శ… Read More
0 comments:
Post a Comment