Saturday, August 3, 2019

పీకే స్కెచ్ తిరగబడింది.. బెంగాల్‌లో ప్రజా కాల్ సెంటర్‌కు టీఎంసీపై ఫిర్యాదులే ఎక్కువ..!!

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. "దీదీకే బోలో" అనే పేరుతో ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు ఏర్పాటు చేసిన ఈ కాల్‌సెంటర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZxWqAM

Related Posts:

0 comments:

Post a Comment