హైదరాబాద్ : మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. జంతువులను వధించినట్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. క్షణికావేశంలో కొందరు.. కక్షలతో రగిలిపోతూ మరికొందరు దారుణ హత్యలు చేస్తున్నారు. అతి క్రూరంగా చంపుతూ పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అదే క్రమంలో హైదరాబాద్లో జరిగిన ఓ మర్డర్ చర్చానీయాంశంగా మారింది. తాగిన మైకంలో ఓ ఆటో డ్రైవర్ను పైశాచికంగా చంపిన ఘటన మియాపూర్ ప్రాంతంలో భయాందోళన రేకెత్తించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Wd7Iz
ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!
Related Posts:
కరోనాతో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కన్నుమూత...రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వ… Read More
చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్న కోవిడ్ రోగులు..ఆ ఆస్పత్రి నుంచి 88 మంది...ఎందుకిలా జరుగుతోందిహైదరాబాద్లో కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి 88 మంది రోగులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్టులు … Read More
10గం. తర్వాత బయటకొస్తే వాహనం జప్తు... గల్లీలు,కాలనీలపై పోలీసుల ఫోకస్... టైమ్ పాస్ బ్యాచ్లకు చుక్కలే...రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కొంతమందికి అదేమీ పట్టట్లేదు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దన్న ఆంక్షలను వారు లెక్కచేయట్లేదు. ఏ పనీ లేకపోయినా రోడ… Read More
సాగర్లో పోలింగ్ డ్యూటీ-కరోనా సోకిన టీచర్ మృతి-ఒక్క ఎమ్మెల్యే కోసం ఎంతమంది బలైపోయారంటూ భర్త ఆవేదనదేశంలో ఎంతోమంది టీచర్లు కరోనా కాటుకు బలైపోతున్నారు. వీళ్లల్లో ఎక్కువమంది నెల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,ఉపఎన్నికల విధుల్లో పాల్గొన్… Read More
వైసీపీకి కౌంటర్గా టీడీపీ మాక్ అసెంబ్లీ-వీరే స్పీకర్, మంత్రులు- అజెండా ఇదేవైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప… Read More
0 comments:
Post a Comment