న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఉత్పత్తులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ముగ్గురికి ఆ సంస్థ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించింది. ఉత్తర్ ప్రదేశ్లో హిప్ ఇంప్లాంట్స్కు సంబంధించి నకిలీ పరికరాలను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సరఫరా చేసింది. వాటినే బాధితులకు వైద్యులు అమర్చారు. అయితే అవి అమర్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYrUOk
ముగ్గురికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించిన జాన్సన్ అండ్ జాన్సన్..ఎందుకో తెలుసా?
Related Posts:
ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంసహైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా,… Read More
సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షేహైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల… Read More
మళ్లీ తగ్గిన ఉష్ణోగ్రతలు... పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో 8 డిగ్రీలుఈ ఏడాది చలికాలం వింతైన అనుభవాలు చూపిస్తోంది. చలికాలం ప్రారంభమైన మొదట్లో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో ఈసారి చలి తక్కువగా ఉంటుందని చాలామంది భావించారు. అ… Read More
టిడిపిలోకే ఆలీ : అక్కడి నుండే పోటీ : ఆయనదే ఫైనల్..!కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. తొలి నుండి ఆలీ పవన్ కళ్యాన్ కు సన్నిహితుడు కావటంతో..జనసేన లో నే ఉంటారని భావ… Read More
జగన్ కేసు విచారణ ఇక విజయవాడలోనే : కోర్టుకు అందిన అదేశాలు...!వైసిపి అధినేత జగన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై రాష్ట్ర ప్రభ… Read More
0 comments:
Post a Comment