ఇస్లామాబాదు: కశ్మీర్ కోసం అవసరమైతే భారత్తో అణుయుద్ధం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తమ దేశంను ఉద్దేశించి ఇమ్రాన్ఖాన్ ప్రసంగించారు. కశ్మీర్పై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇమ్రాన్ఖాన్ త్వరలో ఒక విధానం ప్రకటిస్తామని చెప్పారు. పాకిస్తాన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zt8Ysa
భారత్ సహనాన్ని పరీక్షిస్తున్న పాక్..? కశ్మీర్ కోసం అవసరమైతే భారత్పై అణుయుద్ధం చేస్తాం: ఇమ్రాన్ఖాన్
Related Posts:
మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు: లా క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేయండిమధ్య ప్రదేశ్ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయను… Read More
13న మరో కీలక తీర్పును ఇవ్వనున్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రేపు(బుధవారం) మరో సంచలన తీర్పునకు సిద్ధమవుతోంది. సమాచార హక్కు … Read More
తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!ఆగ్రా: కుటుంబ సమస్యలు, భార్య అక్రమ సంబంధం సాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు భర్త. భార్యతో గొడవ పెట్టుకున్న భర్త ఆమె తల, మొండెం వేరు చేసి ఐదు కిలో మీట… Read More
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం: కోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేము: ఎస్మా పైనా...ఇలా..!తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంద… Read More
ఆపరేషన్ కమలం: మహారాష్ట్ర.. మరో కర్ణాటక అవుతుందా? శరద్ పవార్ ఆందోళనకు కారణాలేంటీ?ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. శతృవులు మిత్రులయ్యారు.. మిత్రులు శతృవులయ్యారు. మహారాష్… Read More
0 comments:
Post a Comment