Saturday, February 6, 2021

ముగిసిన చక్కాజామ్:ఢిల్లీ, పూణే, బెంగళూరులలో స్వల్ప ఉద్రిక్తతలు, రైతులకు మద్దతుగా ఆందోళనలు

కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఉద్యమంలో భాగంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న వారు, విపక్ష నేతలు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. బెంగళూరు , పూణే, ఢిల్లీ లో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MI1DVx

Related Posts:

0 comments:

Post a Comment