కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఉద్యమంలో భాగంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న వారు, విపక్ష నేతలు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. బెంగళూరు , పూణే, ఢిల్లీ లో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MI1DVx
ముగిసిన చక్కాజామ్:ఢిల్లీ, పూణే, బెంగళూరులలో స్వల్ప ఉద్రిక్తతలు, రైతులకు మద్దతుగా ఆందోళనలు
Related Posts:
నగరానికి పండుగ శోభ..! ఆదివారం లష్కర్ బోనాల కోసం ఏర్పాట్లు..!!హైదరాబాద్ : చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం… Read More
సిద్దూ... ఇక కామేడీ షోలకే పరిమితమా...? రాజీనామాను అమోదించిన సీఎంనెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అమరింద… Read More
హైజాక్కు, ఎమర్జెన్సికి తేడా తెలియని పైలట్...! చివరికి ఏమయ్యాడు...?విమానాలను నడపడానికి చాలా శిక్షణ అవరసరం.. శిక్షణతో పాటు సమయానకూలంగా కూడ వ్యవహరించాల్సిన అవసరం కూడ ఉంటుంది. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ… Read More
బిగ్బాస్లో మరో జర్నలిస్టు... సీజన్ -3లో టీవీ-9 కాంట్రవర్సీ రిపోర్టర్..?ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ -3 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కింగ్ నాగార్జున. సాధార… Read More
జగన్ ఒక వర్గానికే ప్రాధాన్యత: ఆ పదవులన్నీ రెడ్లకే : కులం పేరుతో రాజకీయంగా డామేజింగ్ గేమ్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం చంద్రబాబు బాటలోనే పయణిస్తున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వైసీపీ నే… Read More
0 comments:
Post a Comment