పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన పిలుపు ఏపీలో కలకలం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకూ హౌస్ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరో రచ్చ మొదలైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OeSjsD
పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలపై కోర్టుకు- ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని హెచ్చరికలు
Related Posts:
కరోనా విజృంభణ: చెన్నైతోపాటు ఆ నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్డౌన్, ఎప్పట్నుంచంటే?చెన్నై: దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడులోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ న… Read More
వారు నోరువిప్పుతారనే .. కుడితిలో పడ్డ ఎలుకల్లా చంద్రబాబు,లోకేష్ లు : రోజా ఫైర్తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. చిన్న అవకాశం దొ… Read More
అసెంబ్లీకి హాజరవుతాం.!వైసీపి విధానాలను ప్రజలకు ఎత్తి చూపిస్తాం.!టీడీపీ సంచలన నిర్ణయం.!అమరావతి/హైదరాబాద్ : మంగళవారం నుండి జరగబోవు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే సంధిగ్దానికి ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తెరదించింది. కేవలం రె… Read More
మానస సరోవరం భూలోక కైలాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. … Read More
0 comments:
Post a Comment