పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన పిలుపు ఏపీలో కలకలం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకూ హౌస్ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరో రచ్చ మొదలైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OeSjsD
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment