Saturday, February 6, 2021

ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆ సూచన మేరకే: పోలవరంపై కూడా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదంటూ ఉద్యమం మొదలైంది. ఇక టీడీపీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, సీఎం జగన్ ఆ పని చెయ్యాలని , విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39QkIxw

Related Posts:

0 comments:

Post a Comment