Saturday, February 6, 2021

పతాకస్ధాయికి జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ వార్‌- హైకోర్టుకు సర్కార్‌-అధికారులు భయపడొద్దన్న ఎస్ఈసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కూ, వైసీపీ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు ఇవాళ పతాక స్దాయికి చేరుకుంది. మంత్రి నిమ్మగడ్డ అధికారులపై చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌ అయిన ఎస్ఈసీ ఆయన హౌస్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వగా.. వీటిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jvyqsP

0 comments:

Post a Comment