Saturday, February 6, 2021

'విశాఖ ఉక్కు'ను కాపాడుకోలేకపోతే చరిత్రహీనులమే-పదవులు కాదు ప్రజలు ముఖ్యం... : గంటా శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం పరిశ్రమ కాదని.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్‌ను నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకోవడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేని అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం... ఒక మనిషి శరీరం నుంచి తలను వేరు చేయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rnpzMo

Related Posts:

0 comments:

Post a Comment