హైదరాబాద్ : బల్దియా కమిషనర్ దాన కిషోర్పై బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆయన ఏడాదిపాటే విధులు నిర్వర్తించారు. ఇదివరకు ఉన్న జలమండలి ఎండీ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం దానకిశోర్కు అప్పగించింది. దానకిశోర్ బదిలీ అధికార వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఇదివరకు కమిషనర్ జనార్థన్ రెడ్డి, సోమేశ్ కుమార్పై కూడా బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFvE2H
బల్దియా కమిషనర్ దాన కిశోర్ బదిలీ, కొత్త కమిషనర్గా లోకేశ్
Related Posts:
Gaganyaan: ముగిసిన మరో కీలక అధ్యాయం: రష్యాలో ఏడాది పాటు భారత ఆస్ట్రోనాట్స్న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది. మానవ సహిత అంతరిక్ష ప్రయో… Read More
భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగారెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి.… Read More
అసెంబ్లీ సమావేశాలకు అంటిముట్టనట్టుగా జగ్గారెడ్డి.!కాంగ్రెస్ ఎమ్మెల్యే గైర్హాజరు వెనక మతలబేంటి..?హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజు రోజుకూ సంస్థాగతంగా బలపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపు… Read More
అయిదు గంటల హైటెన్షన్: సూపర్మార్కెట్లో కాల్పులు: పోలీస్ అధికారి సహా పలువురి మృతివాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోమరోసారి గన్ కల్చర్ పెచ్చరిల్లింది. పలువురిని బలి తీసుకుంది. అట్లాంటాలో స్పా, మసాజ్ సెంటర్పై ఆసియన్లను లక్ష్యంగా చేసు… Read More
కరోనావైరస్: మహమ్మారిని కట్టడి చేసే ఆరోగ్య సూత్రం ఇదే..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment