ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు..తెలంగాణలో ఒక్క స్థానం కోసం ఎన్నిక జరగనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీగా ఉంటూ అనర్హత వేటుకు గురైన యాదవ రెడ్డి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నిక నిర్వహించనున్నారు. అదే విధంగా ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkNEH
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: ఏపీలో మూడు ఎమ్మెల్సీలు...వైసీపీ నుండి ఆ ముగ్గురికి ఖరారు..!
Related Posts:
బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?హుజూర్నగర్ ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వ… Read More
చిదంబరాన్ని మా కస్టడీకి ఇవ్వండి: కోర్టును ఆశ్రయించిన ఈడీన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఎన్ఫోర్స్మెంట్ డైరె… Read More
ట్రబుల్ షూటర్ కు మరోసారి చిక్కులు, ఆరు ఏళ్ల అక్రమ మైనింగ్ కేసు రీ ఓపెన్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆరు సంవత్సరాల క్రితం సమర్ప… Read More
రోడ్లపైకి రండి.... షాపులు తెరవండి, కశ్మీర్లో రివర్స్ ఆపరేషన్జమ్ము కశ్మీర్ ప్రజలు అటు ప్రభుత్వానికి, ఇటు ఉగ్రవాదులకు మధ్య నలిగిపోతున్నారు. ప్రజలను ఉగ్రవాదం నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్దికి బాటలు వేసేందుకు ప్ర… Read More
టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు..!కేసీఆర్ కు జీ హుజూర్ అనేది లేదంటున్న హుజూర్ నగర్ ఓటర్లు..!!హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ నాయకుల పైన ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడు వ్యామోహం పెరిగిపోతుందో చెప్పడం చాలా కష్టంగా మ… Read More
0 comments:
Post a Comment