అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పించాల్సిన భద్రతపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయన భద్రతను కుదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబుపై రాజకీయ పరమైన పగను తీర్చుకుంటోందని, ఇందులో భాగంగా ఆయనకు కల్పించిన భద్రతను కుదించారంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31apE9o
Thursday, August 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment