అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పించాల్సిన భద్రతపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయన భద్రతను కుదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబుపై రాజకీయ పరమైన పగను తీర్చుకుంటోందని, ఇందులో భాగంగా ఆయనకు కల్పించిన భద్రతను కుదించారంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31apE9o
చంద్రబాబుకు 74 మందితో భద్రత ఇచ్చామంటున్న ప్రభుత్వం.. మావోలు , స్మగ్లర్లతో ప్రాణహాని: టీడీపీ
Related Posts:
దేశ చరిత్రలో అరుదు.. గులాబీ నీడలో 50 లక్షల సభ్యత్వాలు.. కేటీఆర్ హర్షంహైదరాబాద్ : తెలంగాణలో జోరు మీదున్న కారు.. క్యాడర్లో మరింత జోష్ పెంచుతోంది. ఎన్నికలు ఏవైనా విజయబావుటా ఎగురవేస్తున్న గులాబీ దండు సభ్యత్వ నమోదులోనూ ఔరా… Read More
వరద పొంగులో టిక్టాక్.. ప్రాణం పోయిందిగా భాయ్సాబ్..!పాట్నా : టిక్టాక్ వీడియోల సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. అయినదానికి కానిదానికి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. లేని … Read More
వారి జెండాలే వేరు అజెండా ఒక్కటే.. బీజేపీ, టీఆర్ఎస్పై రేవంత్ ఫైర్హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల వైఖరి గల్లీలో లొల్లి .. ఢిల్లీలో అలయ్ బలయ్ మాదిరిగా ఉ… Read More
ఒక్క సీటు గెలిచినా బీజేపీ కాలర్ ఎగరేస్తోంది.. మున్సిపోల్స్లో సమిష్టిగా పనిచేయాలన్న కేటీఆర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలతో అది రుజువైంది. దీంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్న… Read More
రానున్న ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు...! ప్రధానికి లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీసాధరణ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్,ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఒకరినోకరు విమర్శలు చేసుకున్నారు. ఫలితాల తర్వాత… Read More
0 comments:
Post a Comment