తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 4,800 కోట్ల వ్యయంతో చేపట్టే ఆయిల్పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఆమోదించారు. రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆయిల్పామ్ సాగు చేయిస్తామని ఆయన వెల్లడించారు. సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందన్న ఆయన.. రాష్ట్రంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qBpDZx
Monday, December 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment