మెదక్ : రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఫాలో అవుతూ అదనుచూసి మహిళల గొలుసులు కొట్టేస్తున్నారు. అయితే చాలా కేసుల్లో నిందితులు పట్టుబడకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అదలావుంటే తాజాగా మెదక్ జిల్లాలో చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళలు తిరగబడటంతో వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పరారయ్యారు. బుధవారం నాడు జోగిపేట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ftEpb
చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ.. తిరగబడ్డ మహిళలు.. చివరకు..!
Related Posts:
చిరుత దాడులపై స్పందించని అటవీ శాఖ! చంపి... కోయ్యకు చెక్కిన జనం!అస్సాం చరాయిడియో జిల్లాలోని గ్రామస్థులు చిరుత పులిని చంపి, గ్రామంలోని కోయ్యకు తగించారు. అనంతరం దాని గోళ్లను పీకేశారు. కాగా చిరుత గ్రామంలోని పలువురిపై … Read More
గెలిచి ఉంటే కీలక పదవి దక్కేది..! ప్రత్యర్ధులను సైతం బాదిస్తున్న దగ్గుబాటి ఓటమి..!!అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని ఓటములు ప్రత్యర్ధులను సైతం విచారానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన సంఘటనే ఏపిలో జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వర… Read More
వాయనాడ్లో మకాం: వచ్చేనెల వెళ్లనున్న రాహుల్ గాంధీన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కేరళలోని వాయనాడ్కు వెళ్లనున్నారు. కొద్దిరోజుల పాటు అక్కడే మకాం వేయనున… Read More
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం..!ఎవరైనా లంచాలు అడిగితే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని..తక్షణం స్పందిస్తామని ఏసీబీ నూతన డీజీగా బాధ్యతలు స్వీకరించిన కుమార్ విశ్వజిత్ స్పష్టం… Read More
క్యాబినెట్లో రాథోడ్కు దక్కని బెర్త్, ఈ సారి మరో బాధ్యత ? కారణమిదేనా ?న్యూఢిల్లీ : మోడీ 2.0 క్యాబినెట్లో చోటు దక్కకున్న ఏం నిరాశ పడలేదు మాజీ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. తనపై నమ్మకం ఉంచి తొలి క్యాబినెట్లో బెర… Read More
0 comments:
Post a Comment