మరికొన్ని గంటల్లో రైతుల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. బంద్కు అనుకూలంగా విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వ్యతిరేకంగా అధికార బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. నేతలపై ఫైరయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు కూడా బంద్కు మద్దతు తెలుపడాన్ని తప్పుపట్టారు. టీఎన్జీవో నాయకుల తీరుపై బండి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVKkMj
భారత్బంద్తో టీఎన్జీవోలకు ఏం సంబంధం..? బండి సంజయ్ ఫైర్
Related Posts:
సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచిఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్ను కలిశా… Read More
పుల్వామా-ఇమ్రాన్ఖాన్ ఎఫెక్ట్: ఆధారాలు చూపిస్తావా, సారీ చెప్తావా... అమిత్ షాపై బాబు నిప్పులుఅమరావతి: పుల్వామా ఉగ్రవాద దాడికి, పాకిస్థాన్కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన… Read More
బడ్జెట్ అంకెల గారడే ... కేసీఆర్ పద్దుపై విక్రమార్క విసుర్లుహైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అప్పులను కూడా ఆదాయంగా చూపించి మభ్యపెట్టారని మండిపడ్డారు. మ… Read More
మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు, అందుకే కేసీఆర్ ఇచ్చారు: ఎర్రబెల్లిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పదవుల విషయంలో తనను మోసం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. గత … Read More
జగన్ మీడియాకు జనసేన కౌంటర్: 'వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దాం'అమరావతి: ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దామని జనసేనాని పవన్ కళ్యాణ… Read More
0 comments:
Post a Comment