Monday, December 7, 2020

ఏలూరు మిస్టరీ వ్యాధి: రగంలోకి WHO బృందాలు -పెరుగుతున్న కేసులు -దోమల మందే కారణమా?

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి భయోత్పాతం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి నాటికి మిస్టరీ వ్యాధికి గురైన బాధితుల సంఖ్య ఇంకా పెరిగింది. ఏపీలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నది. ఎంతకూ అంతుపట్టని జబ్బుపై అధ్యయనం చేసేందుకు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగనుంది..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VNmqrC

0 comments:

Post a Comment