‘‘అన్ని దార్లూ రోమ్కే వెళ్తాయి’’ అని ఇంగ్లిష్లో ఓ సామెత ఉంది. పూర్వం రోమన్ సామ్రాజ్యంలో రాజధానికి వెళ్లేలా రహదారులను అలా నిర్మించారని చెబుతారు. అయితే, ఇప్పుడు భారత రాజధాని దిల్లీకి వెళ్లే రహదారులన్నీ నిరసనలు, ఆందోళనలతో అట్టుకుడుతున్నాయి. పంజాబ్, హరియాణాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి, ఈ రహదారులపైకి చేరుకున్నారు. వీరిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gpkVcE
Tuesday, December 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment