Monday, August 5, 2019

ఆర్టికల్ 370 రద్దుతో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంపపెట్టు.. బండి, ధర్మపురి ఫైర్..!

ఢిల్లీ : టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడం ఆ రెండు పార్టీల నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఫైరయ్యారు. సోమవారం నాడు రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8bG4V

Related Posts:

0 comments:

Post a Comment