జమ్ము అండ్ కశ్మీర్ పునర్విభజన బిల్లు రాజ్యసభ అమోదం పోందింది. ఉదయం పునర్విభజనపై కేంద్ర హూంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో సాయంత్రం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. రీ ఆర్గనైజెషన్ బిల్లుపై ముందుగా మూజువాణి ఓటుతో పాస్ చేయాలని భావించిన సభ్యులు డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించాలని కోరారు. అయితే ఓటింగ్ను ఎలక్ట్రానిక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/338qLrX
చారిత్రక ఘట్టం: జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం!!
Related Posts:
కాలినడకన వెళ్లి, గవర్నర్కు రాజీనామా లేఖ ఇచ్చిన సీఎం...వెంటనే ఆమోదించిన గవర్నర్సభలో మెజారిటి నిరుపించుకోలేని సీఎం కుమారస్వామి గవర్నర్కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్భవన్కు బయలదేరారు. అనంతరం గవర్నర్కు తన రాజీనామ ల… Read More
యడ్యూరప్ప అలా.. కుమార ఇలా.. బలపరీక్షతో పరువుతీసుకున్న సీఎంబెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధికారానికి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే తమ ప్రభుత్వానికి మద్దతు లేదని తెలిసి… Read More
ఆరురోజులు ఛాన్స్.. అయినా నో యూజ్.. కుప్పకూలిన కుమార సర్కార్బెంగళూరు : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. గత మూడువారాల నుంచి సాగుతున్న ఉత్కంఠకు .. సభలో డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ ముగింపు పలికింది… Read More
తారకరాముడి జన్మదినం.. అవసరానికి సాయం.. సరికొత్త ఛాలెంజ్కు శ్రీకారంహైదరాబాద్ : అందాల తారక రాముడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. 1976, జులై 24వ తేదీన జన్మించిన కేటీఆర్ 43 వసం… Read More
కుమార కబంధ హస్తాల నుంచి విముక్తి : ఇది ప్రజాస్వామ్య విజయమన్న యడ్యూరప్పబెంగళూరు : గత మూడు వారాల నుంచి సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక అసెంబ్లీలో ఎట్టకేలకు బలనిరూపణ జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం 99 సభ్యుల మద్దతుతో మైనా… Read More
0 comments:
Post a Comment