న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అదుపులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో మనీ ల్యాండరింగ్కు సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కస్టడీకి సంబంధించిన నిర్ణయాన్ని వచ్చేనెల 5న వెల్లడిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో చిదంబరానికి కాస్త రిలీఫ్ లభించినట్టైంది. చిదంబరం దేశ వ్యతిరేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaNVv
హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!
Related Posts:
మార్చడం కుదరదు.. అదంతే..! మమత బెనర్జీకి తేల్చి చెప్పిన కేంద్రం..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్ర ప్రభుత్వానికి యుద్ద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మమత పెట్టిన ప్రతిప… Read More
హుస్సేన్ సాగర్లో జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు.. వారం రోజుల పాటు కనువిందుహైదరాబాద్ : జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్ మరోసారి వేదికైంది. హైదరాబాద్ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. వారం… Read More
తుక్కుగా మారనున్న భారత కీర్తి \"విరాటం\"...అది లేకుండా మేమెక్కడంటున్న నేవీఅది కొన్ని దశాబ్దాల పాటు భారత రక్షణ రంగానికి సేవలందించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలంగా సేవలందించి యుద్ధనౌకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థ… Read More
మన్మోహన్కు రాజ్యసభ కష్టాలు...!మాజీ ప్రధాని ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే నేత స్టాలిన్ ఓప్పుకోకపోవడంతో ఆయన… Read More
ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 51 క్యాబిన్ క్రూ పోస్టులను భర్తీ చేయను… Read More
0 comments:
Post a Comment