న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అదుపులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో మనీ ల్యాండరింగ్కు సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కస్టడీకి సంబంధించిన నిర్ణయాన్ని వచ్చేనెల 5న వెల్లడిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో చిదంబరానికి కాస్త రిలీఫ్ లభించినట్టైంది. చిదంబరం దేశ వ్యతిరేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaNVv
హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!
Related Posts:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన - తెలంగాణపైనా ప్రభావంభారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోన్న తెలుగు రాష్ట్రాకు మరో బ్యాడ్ న్యూస్. వరుస వాయుగుండాలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతోన్న ప్రజలకు మరికొన్ని రోజ… Read More
ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధంవిజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్ప… Read More
దక్షిణ చైనా సముద్రం మీద చైనా పెత్తనం: సత్తా చాటిన బ్రహ్మోస్: అరేబియా సముద్రంలో టార్గెట్ తుక్కుచెన్నై: భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెస్టింగ్ను డీఆర్డీఓ అధికారులు విజయవంతం… Read More
కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?లాక్ డౌన్ సడలింపులతో దేశంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతున్నా, కరోనా విలయం మాత్రం యధావిధిగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన… Read More
తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్లో మాత్రం..తెలంగాణలో భారీ ఎత్తున టెస్టులు జరుపుతున్నప్పటికీ కొత్త కేసులు స్వల్పంగా బయటపడుతుండటంతో కరోనా ఉధృతి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వైద్య… Read More
0 comments:
Post a Comment