Thursday, August 29, 2019

హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అదుపులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కస్టడీకి సంబంధించిన నిర్ణయాన్ని వచ్చేనెల 5న వెల్లడిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో చిదంబరానికి కాస్త రిలీఫ్ లభించినట్టైంది. చిదంబరం దేశ వ్యతిరేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaNVv

Related Posts:

0 comments:

Post a Comment