న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ముప్పూ వాటిల్ల లేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫలితంగా న్యూఢిల్లీలో దిగాల్సిన విమానం అమృత్ సర్ లో ల్యాండ్ అయింది సురక్షితంగా. ఆ సమయంలో అయిదుమంది పార్లమెంట్ సభ్యులు విమానంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33frJCM
ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
Related Posts:
ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతిమధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్త… Read More
చంద్రబాబు స్కెచ్..రీపోలింగ్లో లబ్ది పొందడానికే: విజయసాయి రెడ్డిఅమరావతి: ఎన్నికల సర్వేల పేరుతో రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రా ఆక్టోపస్గా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్… Read More
ఈవీఎం మిషన్లు... ప్లస్.. ఉల్లిగడ్డలు...జర పైలంఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతు… Read More
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో చెలరేగిన హింస..టీఎంసీ బీజేపీల మధ్య వాగ్వాదందేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరిదైన ఏడవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి… Read More
టీవీ9 రవి ప్రకాష్ న్యాయవాది ఇంట్లో సోదాలు .. పలు కీలక ఆధారాలు లభ్యం.. న్యాయవాదిపై అభియోగాలుటీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీలపై తెలంగాణా పోలీసుల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. . విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, … Read More
0 comments:
Post a Comment