మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇక నుండి ప్రత్యక్ష పోరాటాలు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నేతలతో సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారని..వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుంటూరు లో వారి కోసం శిబిరం ఏర్పాటు చేస్తున్నామని.. తాను స్వయంగా వారిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bCiqH
ఇక ప్రత్యక్ష కార్యాచరణ..వైసీపీ దాడుల బాధితులకు అండగా : అక్రమ కేసులు బనాయిస్తున్నారు..చంద్రబాబు..!!
Related Posts:
తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలుసా?తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలియకపోవడమేంటీ? ఇదో ప్రశ్నా అని రాగాలు తీస్తున్నారా? పొరపడినట్టే. తమిళ్ నాడు స్పెల్లింగ్ మారబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపా… Read More
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బనయారాయపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశ… Read More
ఆర్బీఐ పాలసీ: 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేట్... తగ్గనున్న గృహరుణాలపై వడ్డీ రేట్లురెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానం కమిటీ. ప్రస్తుతం 6.50 గా ఉన్న రెపోరేట్ను 25… Read More
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బబెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద… Read More
ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటాం..! పాశ్చాత్య సంస్కృతి అవసరం లేదంటున్న భజరంగ్ దళ్..!!హైదరాబాద్ : ప్రేమికులకు చేదు వార్త వినిపిస్తున్నాయి వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పార్టీలు. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత… Read More
0 comments:
Post a Comment