Thursday, July 4, 2019

ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...

ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభాస్థలికి చేరుకున్న మోటివేషనల్ స్పీకర్ అయిన ఆ స్వామీజీ ప్రసంగించకుండానే వెనుదిరిగాడు. ఇంతకీ ఆయన అలా వెళ్లిపోవడానికి కారణం తెలిస్తే చాలా సిల్లీగా ఉందని నవ్వుకుంటారు. ఆయన స్వామీజీ ఏంటని అంటారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cLUAT

Related Posts:

0 comments:

Post a Comment