ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభాస్థలికి చేరుకున్న మోటివేషనల్ స్పీకర్ అయిన ఆ స్వామీజీ ప్రసంగించకుండానే వెనుదిరిగాడు. ఇంతకీ ఆయన అలా వెళ్లిపోవడానికి కారణం తెలిస్తే చాలా సిల్లీగా ఉందని నవ్వుకుంటారు. ఆయన స్వామీజీ ఏంటని అంటారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cLUAT
ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...
Related Posts:
షాకింగ్: సౌరవ్ గంగూలీకి గుండెపోటు? -కోల్కతా ఆస్పత్రిలో చేరిక -అభిమానుల్లో కలకలంభారత క్రికెట్ మాజీ స్టార్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం వ్యాయామం… Read More
సీజేకు జగన్ లేఖపై భారీ ట్విస్టులు-జవాబుదారీకే అఫిడవిట్ - రుజువు కాకుంటే చర్యలేనా ?ఏపీలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ గతంల… Read More
కరోనా కొత్త వైరస్ భయాలు- బ్రిటన్ ప్రయాణికులకు కొత్త మార్గదదర్శకాలు- ఇవి తప్పనిసరిదేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు కేంద… Read More
కడప జిల్లాలో టిడిపి నేత హత్యతో రాజకీయ రణం...ప్రొద్దుటూరు నుండి లోకేష్ పోటీ చెయ్యాలని ఎమ్మెల్యే రాచమల్లు సవాల్కడప జిల్లాలో టిడిపి నేత సుబ్బయ్య హత్యతో రాజకీయ రణం మొదలైంది . ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి టీడీపీ నేత… Read More
రామతీర్ధంలో రాజకీయ రచ్చ ..పోటాపోటీగా చంద్రబాబు, విజయసాయి పర్యటన , టీడీపీ నేతల అరెస్ట్.. ఉద్రిక్తతఏపీ రాజకీయాలు ఇప్పుడు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం అయిన ఆలయాన్ని సందర… Read More
0 comments:
Post a Comment